logo

మల్కాజ్గిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది.

హైదరాబాద్ : ఈరోజు ఈటెల రాజేందర్ గారి నామినేషన్ సందర్భంగా వారి ఇంటి దగ్గర జరిగిన సభలో కేంద్ర మంత్రులు పూరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అనుచరులు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు హబ్సిగూడ నాచారం సంబంధించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో పోరి సమక్షంలో కిషన్ రెడ్డి గారు చేయడం జరిగింది స్వచ్ఛందంగా బైక్ ర్యాలీలో వేలాది మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా నరేంద్ర మోడీ యొక్క వాతావరణం రాబోయే రోజుల్లో పరిస్థితిని ప్రజలు ఇంటింటికి తిరిగి ప్రజాక్షేత్రంలో వారు చేసినటువంటి కార్యక్రమాల్లో 400 సీట్లు వస్తే ఈ దేశ చరిత్రను మార్చడానికి కానీ రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం లేదని నరేంద్ర మోడీ గారు నిన్న మొన్న బహిరంగ సభలో చెప్పిన ఈ పార్టీలన్నీ కూడా దొమ్మేచ్చిపోతున్నాయి 90 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్లో ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నెహ్రూ కాలం నుండి ఇప్పటివరకు వచ్చినటువంటి వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఆయన మోడీ గారు వాస్తవంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మేము గౌరవిస్తాం కానీ ఎలాంటి ఇబ్బంది కలక్కుంటారే మెజార్టీ ఇస్తే

0
1436 views